సాంకేతికత
తెలంగాణ  సాంకేతికత 

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం ఎమ్మెల్యే జారె08.06.2025 - ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని సందర్శించారు ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల వరకు ప్రజలకు సరిపడేలా సన్నబియ్యాన్ని ముందుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ సమయంలో నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించి డీలర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా నాణ్యత గల బియ్యం సరైన బరువుతో అందజేయాలని ఆదేశించారుప్రతి కుటుంబానికి రేషన్ సకాలంలో  అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మనమంతా కృషి చేయాలన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరమన్నారు ఎక్కడైనా లోపాలుంటే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు
Read More...
తెలంగాణ  సాంకేతికత 

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ . క్లింకారా న్యూస్సదాశివపేట: నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలి సదాశివపేటలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వారి దుకాణాలు సీజ్ చేయాలని కోరారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.

ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు. వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానం- ఎంపీకు ఆహ్వానించిన షహీన్ గ్రూప్ ఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరుకానున్నారని షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నారాయణఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్ అన్నారు.ఆదివారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ..  షాహిన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రజలు హాజరుకావాలని,ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ షాహిన్ గ్రూప్ షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ అబ్దుల్ ఖదీర్, ప్రేరణాత్మక వక్త మునవర్ జమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. కావున అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.

నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం-నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోనీ పిట్లం మండల కేంద్రంలో ఈరోజు నూతన శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి ఆసుపత్రి యొక్క యజమానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితోపాటు పాటు నరసింహారెడ్డి CDC మాజీ చైర్మన్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  సాంకేతికత 

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6 ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ న్యాయ రంగంపై ఉన్న ఆసక్తితో  హైదరాబాద్ లో లాయర్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు ప్రజలకు న్యాయం అందించాలన్న ధ్యేయంతో ఆయన ఈ పరీక్ష రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్య నాకు చిన్ననాటి నుంచీ ఇష్టం అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరంగా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ఎమ్మెల్యేగా ప్రజల అభివృద్ధికికోసం పని చేయడమే కాకుండా న్యాయ రంగంలోకి ప్రవేశించి మరింత సేవ చేయాలన్న అభిలాషతో ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు సాధారణ ప్రజలకు అండగా నిలబడటమే నా బాధ్యత అని స్పష్టం చేశారు..  న్యాయ విద్య ద్వారా మరింత అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తుండటం యువతకు ప్రేరణగా నిలుస్తుంది  ప్రజా ప్రతినిధిగా ఉన్నత విలువలతో మార్గదర్శకుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  నిలుస్తున్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  నేరం  సాంకేతికత  లైఫ్ స్టైల్  క్రీడలు 

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025.  •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.. జిల్లా పోలీస్ కార్యాలయం,                  సంగారెడ్డి జిల్లా,పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..•    పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు.. •    సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.  పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు.
Read More...
జాతీయ  ప్రపంచం  ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June. He was received by the Sri Sanjay Dwivedi CMD/AVNL in the presence of Sri Satyabrata Mukherjee, Director/Operations. He inspected the production facilities and enquired about the production schedules. The Hon'ble Minister was shown all the products manufactured at OF Medak. He appreciated and expressed satisfaction at the preparedness of OF Medak. Along with Sri Raghunanadan Rao, Hon'ble Member of Parliament, Medak took a tank ride. Both the dignitaries planted saplings to mark the world's environment day. The representatives of the Unions and Associations submitted a memorandum to the Hon'ble Minister. Later the Hon'ble Minister was given a presentation by the team OF Medak. The Hon'ble Minister assured to resolve the issues pertaining to AVNL and he also exhorted CMD/AVNL to focus diversification of the products and thrust to be given on R&D to ensure self sustenance of AVNL. The visit ended successfully on a positive note.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  సాంకేతికత 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లను నియమించుకోవాలి. విద్యుత్ సరఫరాకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అధికారులు సమన్వయంతో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సాధించాలి. - హెల్త్ ఆఫీసర్లతో రివ్యూలో మంత్రి దామోదర రాజనరసింహ గారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు. 

సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు.     సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు.  క్లింకారా న్యూస్ సంగారెడ్డి: 👉భూభారతి చట్టం రైతులకు చుట్టం: సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ . సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భూభారతి చట్టం-2025 పైన సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల వద్దకే పాలన అని రైతులు కార్యాలయాల చుట్టు తిరగకుండా గ్రామ స్థాయిలో భూసమస్యల పరిష్కారం కోసం అధికారులే ప్రజల వద్దకు వచ్చి భూములకు సంబంధించిన సర్దుబాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల భూములకు సంబంధించి సర్వే నంబరు, విస్తీర్ణం, పట్టాదారు పేర్లు తప్పుల సవరణ చేపట్టారు. మండల రెవెన్యూ అధికారులు భూభారతి అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి ఆకస్మికంగా వచ్చి రెవెన్యూ అధికారుల పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాధురి మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న భూములను, పట్టా భూములు అసైన్డ్ భూములు పరిశీలించి త్వరగా రైతులకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కులబ్ గూర్ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ హాశం అలీ, రెవిన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

మేడ్చల్ నియోజకవర్గ బి. బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుర్రి మహేష్ గారి తల్లి కుర్రి యాదమ్మ గారు మృతి

మేడ్చల్ నియోజకవర్గ బి. బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుర్రి మహేష్ గారి తల్లి కుర్రి యాదమ్మ గారు మృతి తేది:-04/06/2025..మేడ్చల్ నియోజకవర్గ బి. బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుర్రి మహేష్ గారి తల్లి కుర్రి యాదమ్మ గారు మృతి చెందగా వారి భౌతికాయానికి మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వర్జేష్ యాదవ్ గారితో కలిసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి చింతల నిర్మల రెడ్డి గారు *నివాళులర్పించిన వారిలో బోడుప్పల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు,EX. కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు..🙏.శ్రీమతి చింతల నిర్మల రెడ్డి గారు..తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్.
Read More...
ప్రపంచం  సాంకేతికత 

శాంతి యుద్ధం కంటే ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఉంటుంది: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్

శాంతి యుద్ధం కంటే ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఉంటుంది: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్ శాంతి యుద్ధం కంటే ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఉంటుంది: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్ 2025 జూన్ 4న పదవిలోకి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్, ఉత్తర కొరియాతో సంభాషణలు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇతని మాటలు:"శాంతి ఎప్పుడూ యుద్ధం కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇది నైతిక బాధ్యత మాత్రమే కాదు, వ్యూహాత్మక అవసరం కూడా." ముఖ్యాంశాలు: గత ప్రభుత్వ కఠిన వైఖరికి భిన్నంగా, లీ జే మియంగ్ ఏవిధమైన ముందు షరతులు లేకుండా ఉత్తర కొరియాతో సంభాషణలకు సిద్ధమని చెప్పారు. అమెరికా మరియు జపాన్‌లతో భాగస్వామ్యాలు కొనసాగిస్తామని, రక్షణ బలగాలను బలపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో, గ్యాంగ్జీ ప్రావిన్స్ గవర్నర్‌గా ఉన్నప్పుడు, ఉత్తర కొరియాపై కొందరు పంపిన పత్రికల వ్యతిరేకంగా ఉన్నారు. "సాంక్షన్లను పాక్షికంగా తగ్గించడాన్ని పరిశీలించవచ్చు – కానీ ఉత్తర కొరియా ఒప్పందం కుదుర్చుకోకపోతే వెంటనే రద్దు చేసే ‘స్నాప్‌బ్యాక్ క్లాజ్’తో ఉండాలి" అనే విధానం ప్రతిపాదించారు. ప్రస్తుతానికి, లీపై గతంలో జరిగిన నిధుల అక్రమంగా ఉత్తర కొరియాకు పంపిన కేసులో చట్టపరమైన వివాదం కొనసాగుతోంది. ముఖ్య సందేశం: శాంతి కోసం సంభాషణలు ప్రారంభించాలి. నిరంతర యుద్ధ భయం కాదు, భద్రత, సంక్షేమం ఉండాలి.
Read More...