ప్రత్యేకం
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025,

జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025, జిల్లా పోలీసు కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన తేది: 14-09-2025, •    జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1698  కేసులలో రాజీ..•    సైబర్ క్రైమ్స్ 266 కేసులలో 1.05 కోట్ల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందేలా ఉత్తర్వులు..•    జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.   ఈ సందర్భంగా ఎస్పీ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. గత నెల రోజుల నుండి నిన్న తేది: 13.09.2025 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా అధికారులు సిబ్బంది పూర్తి నిబద్దతలో విధులు నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 540- ఐ.పి.సి., 318 - ఇ-పెట్టి, 840 - డిడి కేసులు మొత్తం = 1698 కేసులలో కక్షిదారులను రాజీ కుదిర్చడం జరిగింది అన్నారు. సైబర్ క్రైమ్ - 266 కేసులలో 1.5 కోట్ల రూపాయాలను తిరిగి సైబర్ క్రైమ్ బాధితులకు అందించే విధంగా ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది అన్నారు.  క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక సువర్ణావకాశం అని,  అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలలో బాధితులకు సత్వర న్యాయం చేయడానికి, TGCSB [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో]  డైరెక్టర్ శ్రీమతి. శిఖాగోయల్ ఐపిఎస్. గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన D4C సత్:ఫలితాలను ఇస్తుందని ఎస్పీ గారు అన్నారు.  ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేయాలని సూచించడం జరిగింది.  ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సబ్-డివిజినల్ అధికారులకు, D4C- డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు

వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు వాతావరణంతడిగా మారిపోయింది. చినుకుల మాటున చింత కూడా దాగి ఉందని తెలుసుకుంటే మంచిది.ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రభాదం తీవ్రంగా ఉంటుంది. ప్రతి పదిమందిలో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వైరల్‌_ఫీవర్‌_అంటే_ఏమిటి ? వైరల్‌ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిమీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. కొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని ‘విష జ్వరాలు” అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్‌ జ్వరాలూ కూడా కొన్నిఉంటాయి. అలాగే తప్పనిసరిగా చికిత్స తీసుకోవల్సిన మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా వంటివీ వైరల్ ఫీవర్ క్రిందికే వస్తాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి  వైరల్_ఫివర్స్_ఎందుకు_వస్తాయి ? వైరల్‌ ఫీవర్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్‌ ఫీపర్స్‌ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరగడం వల్ల రక్సనాళాలు కుంచించుకుపోతాయి . దీంతో రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తీ తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. జన సముదాయం ఎక్కువగా ఉన్నచోట వైరస్‌ ఎక్కువగా లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి. వైరల్_ఫీవర్_లక్షణాలు_ఏమిటి ? వైరల్‌ ఫీవర్‌ సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం,నిస్సత్తువ, స్కీన్‌ రాషెస్‌, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం,దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. వైరల్_ఫీవర్_ప్రభావాలు_ఏమిటి ? శరీరంలోని కణాల మీద వైరస్ ఎటాక్ అవుతుంది. చాలా వరకు వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ ఫుల్ గ ఉంటె నరాల మీద ప్రభావితం చేస్తుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది . పేషెంట్ బలహీనంగా మారిపోతారు. ఆహారం పూర్తిగా తీసుకోలేరు. రోగ_నిరోధక_శక్తిని_పెంచుకోవడం_ఎలా ? వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు చాయ్‌, బిస్కెట్‌, సమోసా వంటివి అలవాటు చేయొద్దు. స్నాక్స్‌ బదులుగా పండ్లు తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ జాతి ఫలాలను ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చ ఆలివ్_ఆయిల్   పిల్లలలో అయినా, పెద్దలలో అయినా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన జ్వరం ఉంటుంది. ఆ ఉషోగ్రతను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ను శరీరానికి రాసి మసాజ్ చేయాలి. కాటన్ దుస్తులు మరియు పలుచటి వస్త్రం కప్పి పడుకోబెట్టాలి. రెండేళ్లలోపు పిల్లలకు ఈ విధంగా చేయవచ్చు. తడి_సాక్స_తో_జ్వరానికి_వైద్యం  సాధారణం జ్వరం అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. శరీర వేడి తగ్గడానికి కాటన్ సాక్స్ తీసుకుని చల్లని నీటిలో ఉంచి పాదాలకు తొడిగి విశ్రాంతి తీసుకోవడం వలన శరీర వేడి తగ్గుతుంది. సాక్స్ ఆరిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి. కలబంద_రసం  కలబంద రసం లేదా జామ ఆకు నుండి తీసిన రసం తల నుదుటిపై రాయడం వలన శరీరవేడి తగ్గుతుంది. వేడినీటితో స్నానం.గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం బాడీ ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా జ్వరం వెంటనే తగ్గుతుంది.తల మెడ భాగంలో ఒక పలుచటి వస్త్రాన్ని తీసుకుని నీటిలో తడిపి తల, మెడ భాగంలో వేయడం వలన శరీరా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ వేయడం చేయాలి. వర్షా_కాలం_పిల్లలకు_వచ్చే_జబ్బులను_ఇంట్లోనే_నయం_చేసే_ఆయుర్వేద_నవీన్_సలహాలు  జ్వరానికి మనం ఇంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చూసాము కదా, అలాగే, వానాకాలం లో వేరే సాధారణ జబ్బుల బారి నుండి ఎలా బయట పడగలమో తెలుసుకుందాం ఇప్పుడు.వానా కాలం వచ్చేసింది. వానలు పేదలకు చిన్నలకి, చల్లదనాన్ని సంతోషాన్ని పంచుతాయి. వానల చిరు జల్లుల్లో తడిచి ఆనందాన్ని పొందాలని అందరికి ఉంటుంది. కానీ వర్షాలు వీటన్నిటితో పాటు క్రీములను, ఇన్ఫెక్షన్స్ ను, జబ్బులను కూడా మోసుకొస్తాయి. పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. ఎంత కాపాడుకున్న రోగాలు తప్పకుండా వస్తాయి. ఆ వానా కాలం రోగాలను నయం చేసే ఆయుర్వేద నవీన్ సలహాలు   దగ్గు_జలుబు_జ్వరం  వాన కాలంలో గాలిలో ఉండే ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ జబ్బులకు కారణం. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కూడా అంటుకుంటుంది. పసి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అల్లం రసం, గోరు వెచ్చని నీరు, ఒక్క చెంచా తేనే , బాగా కలిపి రోజులో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే త్వరగా ఉపసమనం లభించును. విరేచనాలు తాగే నీటి ద్వారా వైరస్, బాక్టీరియా కడుపులోకి చేరడం విరేచనాలు అవ్వడానికి కారణం. అవి జీర్ణ వ్యస్థను మందగింప చేస్తాయి. పిల్లలు కడుపునొప్పి, వాంతులు, డిహైడ్రాషన్, విరేచనాలతో బాధపడతారు. నిమ్మ రసం, దానిమ్మ రసం వాడటం వలన విరేచనాలు తగ్గును . దానిమ్మ పూర్తిగా కడుపునొప్పిని, విరేచనాలను తగ్గిస్తుంది. 6 నెలల లోపు పిల్లలకు గింజలు పెట్టకూడదు . గొంతులో అడ్డు పడే ప్రమాదం ఉంటుంది . కళ్ళ_కలక వర్షా కాలంలో ఎక్కువగా ఉండే బాక్టీరియా, వైరస్ కళ్ళ కలకకు కారణం. ఏది వచ్చినప్పుడు, పిల్లల కళ్ళు ఎర్రగా మారిపోతాయి, కంటి నుండి పుసి కారుతుంటుంది. ఉప్పు నీళ్ళతో కడగడం. కళ్ళ కలకకు ఇదే ఉత్తమమైన వైద్యం. వేడి నీళ్లలో కళ్ళు ఉప్పును కలిపి, దానితో పిల్లల కళ్ళను కడగాలి. డెంగ్యూ డెంగ్యూ జ్వరం ఏడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ రకం దోమలు వానా కాలంలో ఎక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు వీటి బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడం మంచిది. తులసి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు మరగనివాలి . ఈ నీటిని పిల్లలకు ఇస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆకులను పిల్లల చేత నమిలించాలి చర్మ_వ్యాధులు వానా కాలంలో అధికంగా వ్యాపించే క్రిములు, పిల్లలకు ఇన్ఫెక్షన్ లు కలిగించి, చర్మ వ్యాధులకు కారణమవుతాయి.పసుపు, వేపాకు పేస్ట్  వాడడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేపాకులో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. పసుపు వేపాకు కలిపిన పేస్ట్ ను ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో పూయడం వలన వెంటనే ఉపసమనం లభించును. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇప్పటివి కాదు. తరతరాలుగా వస్తున్నా జ్ఞానం. ఇంటి చిట్కాల ద్వారా వైద్యం చెయ్యడం వల్ల డాక్టర్ కు కట్టే డబ్బులతో పాటు, మానసిక వ్యధని కు నివారించగలుగుతారు. వీటన్నిటిని పక్కన పెట్టి, అసలు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి రోజు కింద వివరించినట్టుగా కొన్ని చిన్న చిట్కాలు తప్పనిసరిగా పాటిస్తే పిల్లల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  నీరు నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. పిల్లలకు ఎక్కువ నీటిని, ద్రవ పదార్థాలను ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. తేనె ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం,జలుబు,దగ్గు సమస్యలు ఉండవు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు.  ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు,యువ నాయకులు ఈరోజు హరీష్ రావు గారిని వారి నివాసంలో కలిశారు.తెలంగాణ రాష్ట్రన్ని సస్యశ్యామలం చేసే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణ ప్రజల,రైతుల జీవితాలను మార్చే ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే కాలేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్ గారిని,హరీష్ రావు గారిని కేసుల పేరుతో వేధించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా క్రాంతి అందోల్ నియోజకవర్గం మొత్తం మీ వెంటే మేముంటామని,మీరు అధైర్య పడొద్దు అంటూ హరీష్ రావు గారికి అందోల్ నియోజకవర్గ కార్యకర్తలు భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం మానేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ తీరు పైన మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, రైతులకు సకాలంలో ఎవరువులు, వృద్దులకు పెన్షన్, యువతకు ఉద్యోగ కల్పన వంటివి గాలికి వదిలేసి, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపైన ఎన్ని కేసులు పెట్టిన తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని అ
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం.  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .  ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్బంగా నియోజక వర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించారు . ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు . ప్రభుత్వం విద్య , వైద్య రంగాల అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందోల్ నియోజక వర్గాన్ని విద్య , వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . నియోజక వర్గం లో బాలికల విద్యాభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . ఇప్పటికే మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ లు , నర్సింగ్ కాలేజీ లు , కేజీబీవీ లు , మోడల్ స్కూల్ లు , గురుకులాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు , సుమారు 160 ఎకరాల్లో JNTU ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . మెరుగైన విద్య, ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్శింహా . ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిదే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు . ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు  అందుకున్న అధ్యాపకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

\క్లింకారా న్యూస్: సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లో సింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు

\క్లింకారా న్యూస్: సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లో సింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు క్లింకారా న్యూస్:సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లోసింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29,917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.018 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కోసం 2,335 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు. :మద్ది శెట్టి

భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు.  :మద్ది శెట్టి భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు. :మద్ది శెట్టి క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 9     ఎన్డీఏ తరఫున విజయం సాధించిన మీకు, మా పార్టీ ఎన్సీపీ (ఎన్డీఏ కూటమి) తరఫున నేను మద్దిశెట్టి సామేలు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం 452 ఎలక్టోరల్ ఓట్లు (సుమారు 60.10% చెల్లుబాటు అయ్యే ఓట్లు) సాధించడం, పార్లమెంట్ సభ్యులు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. మీరు రాజ్యసభను జ్ఞానం, గౌరవం మరియు రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన కట్టుబాటుతో ముందుకు నడిపిస్తూ విజయవంతమైన పదవీకాలాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మద్దిశెట్టి  సామేలుతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్సీపీ (ఎన్డీఏ కూటమి)
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

Klinkara news సంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్

Klinkara news సంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ Klinkara newsసంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు బలవుతున్నారని, గ్రూప్-1 పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియదని ఆయన పేర్కొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఈరోజు తేదీ.8-9-2025 చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లా MRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు

ఈరోజు తేదీ.8-9-2025 చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లా MRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈరోజు తేదీ.8-9-2025చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లాMRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వికలాంగుల వృద్ధుల వితంతువుల చేనేత గీత బీడీ. పెన్షన్ దారులు పాల్గొన్నారు---------------------------------------- * సెప్టెంబర్ 8 న కరీంనగర్కలెక్టర్ ఆఫీస్ కార్యాలయ ముట్టడి *మహాధర్నా విజయవంతం   ఈ సమావేశం VHPS . అనవేని కౌసల్య ఆధ్వర్యంలో  కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర మహాధర్నాఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS. కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంద.రాజు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టో వృద్ధులకు వితంతువులకు మరియు వికలాంగులకు ఉన్నదాంట్లో రెట్టింపు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంపు విషయంలో జాప్యం చేయడం ఏమాత్రం సరికాదని మీ కాలయాపనతోని పరిపాలన కొనసాగుతుందని చేయూత పెన్షన్ దారుల ఆగ్రహానికి గురికాకముందే  వృద్ధులకు 4000 రూపాయలు వితంతులకు 4000 రూపాయలుగీత కార్మికులకు బిడి కార్మికులకు 4000 రూపాయలు వికలాంగులకు 6000 చెల్లించి 20 నెలల బకాయి ని కూడా వెంటనే మంజూరు చేసి వృద్ధుల వితంతువుల వికలాంగుల  అభిమానాన్ని చూడగలగాలని   లేని పక్షంలో          వికలాంగులు వృద్ధులు వితంతువులు మరియు అసరా పింఛన్ దారుల ఆధ్వర్యంలో వేలాది మందితో*ఈ నెల సెప్టెంబర్ 8,న చలకలెక్టరేట్ ముట్టడి* (మహాధర్నా) పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ ముట్టడి కార్యక్రమంలో డివిజన్ బస్తుల  లోని వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు  కరీంనగర్. కలెక్టర్ ఆఫీస్  కు పెద్ద ఎత్తున ధర్నా జరిగే పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని.VHPS. రాష్ట్ర నాయకులు.అంజి రెడ్డి అన్న MRPS . కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగMPS. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదిగMMS. కరీంనగర్ జిల్లా కన్వీనర్ దండు వరలక్ష్మి మాదిగ కో ఇంచార్జి. బుద్ధులవాణి జోషి మాస్టిన్ విభాగంMFS. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు .నవీన్ మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు మారెపల్లి శ్రీనివాస్ మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు చిలుమల రాజన్న మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు ఆడపు.నరసయ్య మాదిగMSP. జిల్లా సీనియర్ నాయకులు ఎలుక పెళ్లి పౌలు మాదిగ VHPS. కరీంనగర్ సీనియర్ నాయకులువేముల బాపురెడ్డి VHPS వడ్డేపల్లి రమేష్ మాదిగVHPS. అంతడుపులసంపద మాదిగCPHPS. దేవసాని ప్రియదర్శిని.రేణుక అక్క మల్లక్క  వినోద ఎలీషా కొరక్క నిర్మలసంధ్యారాణి శోభక్క భాగ్యలక్ష్మిMRPS. జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర ఆదిత్య మాదిగMRPS. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరిరవీందర్ మాదిగ MSP. కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి దండు అంజయ్య మాదిగMSP. జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరు రాజన్న మాదిగMSP. జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల మధునయ్య మాదిగMSP కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. తడగొండ శంకర్ మాదిగ MRPS. జిల్లా ఉపాధ్యక్షులుకనకం అంజిబాబు మాదిగ దోమ కంటి శ్రీనివాస్ మాదిగ.మలుగూరి అశోక్ మాదిగ అలవాల సంపత్ మాదిగ రేపాక బాబు మాదిగ మిట్టపల్లి రాజేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ వికలాంగులు వృద్ధులు వితంతులుఒంటరి మహిళలు మరియు అనుబంధ సంఘాలు పాల్గొన్నారుమీ సామాజిక ఉద్యమ నమస్కారాలు  MRPS కరీంనగర్ జిల్లా ఇన్చార్జిమంద రాజు మాదిగ
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకార న్యూస్ సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం

క్లింకార న్యూస్ సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం క్లింకార న్యూస్సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైస్ ప్రిన్సిపల్ సిద్ధులు తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంపై వీడియో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

వట్ పల్లి మండల అధ్యక్షులు రమేష్ జోషి గారి జన్మదిన వేడుకలు.

వట్ పల్లి మండల అధ్యక్షులు రమేష్ జోషి గారి జన్మదిన వేడుకలు. వట్ పల్లి మండల అధ్యక్షులు రమేష్ జోషి గారి జన్మదిన వేడుకలు. వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & ఖాదిరాబాద్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రమేష్ జోషి గారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ గారి సమక్షంలో కేక్ కట్ చేసి మండల అధ్యక్షునికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ జన్మదిన వేడుకల్లో వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమేష్ జోషి గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ అర్బన్ మండలం అగ్రహరం లోని శ్రీ కన్వెన్షన్ లో మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద 1550 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ..#Draft: Add Your Title

రాజన్న సిరిసిల్ల జిల్లా..  వేములవాడ అర్బన్ మండలం అగ్రహరం లోని శ్రీ కన్వెన్షన్ లో మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద 1550 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ..#Draft: Add Your Title రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ అర్బన్ మండలం అగ్రహరం లోని శ్రీ కన్వెన్షన్ లో మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద 1550 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ.. ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన విప్,జిల్లా కలెక్టర్.. కామెంట్స్ కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలు కడుతున్నారు.. వాళ్ళను ఏమనలో అర్ధం కావడం లేదు.. ఈ సంవత్సరం కాలేశ్వరం లోని మేడిగడ్డ వద్ద అసలు నిరే ఆపలేదు, అన్నారం సుందిళ్ల వద్ద బొంగలు పడి చుక్క నీరు నిలవలేదు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణ జరిపి నీరు నిలిస్తే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చారు.. నీళ్లు ఆపడం వల్ల కింద గల 40 గ్రామాలతో పాటు భద్రాచలానికి ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు తెలిపారు.. బిఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు బిఆర్ఎస్ హయాంలోనే కృంగిపోయింది దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు.. ప్రాజెక్టులో చుక్క నీరు ఆపకున్న కొందరు రాజకీయ పబ్బం పబ్బం గడుపుకోవడానికి అక్కడక్కడ ఫ్లెక్సీలు కడుతున్నారు.. ఆనాడు వైస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ఎల్లంపల్లి,కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరాం సాగర్ ప్రోజెక్ట ద్వారా నీళ్లు వస్తున్నాయి..  మిడ్ మానేరు,ఎల్ఎండికి, ఎల్లంపల్లి నుండి వరద కాలువకు ఎస్సారెస్పీ నుండి నీళ్లు వస్తున్నాయి.. రైతులను తప్పుదోవ పట్టించడానికి కొందరు ఫ్లెక్సీలు కడుతున్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీరు లేకున్నా ఆనాటి ఎల్లంపల్లి నుండి నీళ్లను ఎత్తిపోసుకొని నీళ్లు ఇస్తున్నానం.. గ్రామ గ్రామాన కాలేశ్వరం నుండి నీళ్లు ఇస్తున్నామని ఫ్లెక్సీలు కట్టడం విడ్డూరం.. వాటిని చూసిన ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.. రైతులారా ప్రజలారా బిఆర్ఎస్ వారు అల్లే కట్టు కథలను నమ్మకండి.. రంగురంగుల బ్రోచర్లు తయారు చేయడంలో ఫ్లెక్సీలు కట్టడంలో టిఆర్ఎస్ పార్టీ వారికి అరితెరారు.. గతంలో వేములవాడ దేవస్థానం అభివృద్ధి చేయకుండా బ్రిడ్జి నిర్మాణం చేయకుండా చేసినట్లుగా రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను మభ్య పెట్టారు.. నేడు ప్రజా ప్రభుత్వం లో వేములవాడ పట్టణం దేవస్థానం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది.. బిఆర్ఎస్ నాయకుల్లారా గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడం కాదు.. గతంలో ప్రజలను బస్సుల్లో తరలించి కాలేశ్వరం ప్రాజెక్టు చూపించినట్టుగా,నేడు కూడా బస్సుల్లో ప్రజలను తరలించి పొంగిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను చూపెట్టాలి.. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి.. కుంగిపోయిన మేడిగడ్డ, ఇసుక దిబ్బలో కింది నుండి వెళ్తున్న అన్నారం సుందిళ్ల ఫోటోలను గ్రామాల్లో కట్టండి.. నిర్మాణ లోపం వల్లే బ్రిడ్జి కింది నుండి ఇసుక బయటకు.. పి సి గోస్ కమిషన్ విచారణ చేపట్టి కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చించి సిబిఐ ఎంక్వైరీ వేస్తామని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. కాలేశ్వరం నీరు చుక్క వాడకుండానే గత సంవత్సరం రెండు లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించాం.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం అత్యధికంగా పంట పండించడం జరిగింది. సుందిళ్ల అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టుల్లో గత సంవత్సరం నుండి ఇప్పటివరకు చుక్క నీరు ఆపలేదు.. ప్రాజెక్టులోకి వస్తున్న ప్రతి చుక్క నీరు యధావిధిగా సముద్రంలోకి వెళ్తుంది.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా టిఆర్ఎస్ వారు తప్పుపడుతున్నారు.. వారు మద్దతిస్తేనే వారి హయాంలో లోక్ సభ బిల్లుతో నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ సంస్థ ఏర్పడింది.. బిఆర్ఎస్ వారు ఎన్ని కట్టు కథలు అల్లిన ప్రజలను మభ్య పెట్టాలని చూసిన వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు..
Read More...
జాతీయ  ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

పత్రికా ప్రకటన  ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000

పత్రికా ప్రకటన  ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000 పత్రికా ప్రకటన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000 మరియు రక్తహీనత బాధపడే వారికి 15000 రూపాయలు వెంటనే పెంచాలని మరియు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా సోమవారం రోజున ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించడానికి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి పెన్షన్ దారులు భారీగా తరలిరావాలని మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటా తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పుట్ట రావన్న జిల్లా కన్వీనర్ ఎలగందల బిక్షపతి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మరియు వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభ శామ్యూల్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Read More...