జాతీయ
జాతీయ  ప్రపంచం  ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June. He was received by the Sri Sanjay Dwivedi CMD/AVNL in the presence of Sri Satyabrata Mukherjee, Director/Operations. He inspected the production facilities and enquired about the production schedules. The Hon'ble Minister was shown all the products manufactured at OF Medak. He appreciated and expressed satisfaction at the preparedness of OF Medak. Along with Sri Raghunanadan Rao, Hon'ble Member of Parliament, Medak took a tank ride. Both the dignitaries planted saplings to mark the world's environment day. The representatives of the Unions and Associations submitted a memorandum to the Hon'ble Minister. Later the Hon'ble Minister was given a presentation by the team OF Medak. The Hon'ble Minister assured to resolve the issues pertaining to AVNL and he also exhorted CMD/AVNL to focus diversification of the products and thrust to be given on R&D to ensure self sustenance of AVNL. The visit ended successfully on a positive note.
Read More...
జాతీయ  ప్రపంచం  ప్రత్యేకం  తెలంగాణ 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నర్సాపూర్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం  నర్సాపూర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నర్సాపూర్ నరేంద్ర మోడీ  ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకార కార్యక్రమాల్లో భాగంగా నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్  ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్  ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి (ఈ కార్యక్రమాల జిల్లా ప్రబారి) రాములు నాయక్ , సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి ,నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి  నర్సాపూర్ మండల్ ప్రణాళిక ప్రబారి పోతురాజు అనిల్ , బీజేవైఎం నర్సాపూర్ మండల్ అధ్యక్షులు రాజేష్ , బూత్ అధ్యక్షులు సాయినాథ్ , బిజెపి నాయకులు సురేష్,రాములు, రవి, రాజు, ప్రసాద్, బాలరాజ్ , నరేందర్, ప్రేమ్ దాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ 

అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు

అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు అమృత్ 2.0 ద్వారా ఇంటింటికి నీరు అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ పురపాలక సంఘం 1వ వార్డు చాంద్ ఖాన్ పల్లి లో అమృత్ 2.0 లో భాగంగా నూతన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 13.5 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా  మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సరఫరాకు పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అమృత్ 3.0 కు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మేనేజర్ వెంకట శివయ్య, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, కాంట్రాక్టర్ సాల్మాన్ రాజ్, నాయకులు ముదిరాజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ 

భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది.

 భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది.  భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్  యూనివర్సిటీగా నామకరణం  క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 5 మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ కు కేబినేట్ ఆమోదం •కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థికవేత్త, మాజీ ఆర్బిఐ గవర్నర్, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పేరు * ముఖ్యమంత్రి రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు•ప్రపంచ స్థాయిలో మారుమోగునున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖ్యాతి•ఆనందోత్సవాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలుకొత్తగూడెం, జూన్ 5,:భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది.  ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మార్చింది. ఇపుడు మరో ముందడుగు వేసి యూనివర్సిటీకి , ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పేరును ఖరారు చేసింది. క్యాబినెట్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు  హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రిమండలి సభ్యులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం కు భారత ప్రధాని పేరు నామకరణం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించునుంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.  300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం.... సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపు దిద్దుకుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారింది.  ప్రస్తుతం ఈ మైనింగ్ కళాశాల మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడంతో వేలాది మంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి విశ్వవిద్యాలయం ఒక అమెరికాలో మాత్రమే ఉన్నది.  యూనివర్సిటీలో అందించనున్న కోర్సులుఅండర్ గ్రాడ్యుయేట్ (బి ఎస్సి.) ప్రోగ్రాంలో జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, పీజీ (ఎం ఎస్ సి.) ప్రోగ్రాంలో జీయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, పీ హెచ్ డి. ప్రోగ్రాంలో యూజీసీ నిబంధనల ప్రకారం కోర్సులను అందించడంతో పాటు ఇప్పటికే బి.టెక్ ప్రోగ్రాంలో ఉన్న మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లలో ప్రతి కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లతో విద్యనందించనున్నారు.  మంత్రి తుమ్మల కృషి మైనింగ్ కళాశాలను  విశేష విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం పట్ల మంత్రి తుమ్మల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అపర చాణిక్యుడిగా...అభివృద్ధి ప్రధాతగా, విజన్ కలిగిన నేతగా జిల్లాలో మంత్రి తుమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేయడం ఆయన నైజం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక వ్యవహార శైలి కలిగిన మంత్రి తుమ్మల అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రధాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు.  యువతకు  ఉద్యోగం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. మైనింగ్ కళాశాలను ఎర్త్  సైన్సెస్ యూనివర్సిటీగా మంజూరు చేయడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి  రానున్నాయి.  దేశ స్థాయిలో ఖ్యాతి... భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విద్యాలయానికి అన్ని వనరులు అవకాశాలతో పాటు దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం పేరు మారు మ్రోగనుంది. కొత్తగూడెంలో బొగ్గుతో పాటు అన్ని సహజ వనరులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్  విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఈ జిల్లాలో ఉన్నాయి. నేషనల్ హైవేకి సమీపంలో 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు.
Read More...
జాతీయ  తెలంగాణ 

భారతమాత సేవలో యుద్ధభూమిలో మరణించిన భారత జవాన్ల స్మారకార్ధం మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీరామ్ సేన నాయకులు కోరడం జరిగింది.

భారతమాత సేవలో యుద్ధభూమిలో మరణించిన భారత జవాన్ల స్మారకార్ధం మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీరామ్ సేన నాయకులు కోరడం జరిగింది. అందరికి నమస్కారం రేపు నారాయణఖేడ్ శ్రీరామ్ సైనా ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా భారతమాత సేవలో యుద్ధభూమిలో మరణించిన భారత జవాన్ల స్మారకార్ధం మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీరామ్ సేన నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సేన నాయకులు సతీష్ విట్టల్ దశరథ్ దత్తు మోహన్ అక్షయ పాటిల్ మధుసూదన్ మయాంక్ రాజ్ పుత్ పాల్గొన్నారు
Read More...
జాతీయ  తెలంగాణ 

సున్నం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టీ,డి,పి నాయకులు బిక్కుమల్ల.

సున్నం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టీ,డి,పి నాయకులు బిక్కుమల్ల. సున్నం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టీ,డి,పి నాయకులు బిక్కుమల్లక్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సున్న వెంకటేశ్వర్లు మంగ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహ వేడుకల పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ములకలపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తేళ్ల చెన్నయ్య  ములకలపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్కు మల్ల సుధాకర్  ములకలపల్లి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు  సాక్షి రిపోర్టర్ బండారి శివ గారు పాల్వంచ కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు డైరెక్టర్ కనగాల నారాయణ  ములకలపల్లి కోఆపరేటివ్ సహకార బ్యాంకు ఉద్యోగి  బొమ్మకంటి కామేశ్వర  తదిరులు పాల్గొన్నారు
Read More...
జాతీయ  తెలంగాణ 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్  ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్  ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం నర్సాపూర్: మండలం  నరేంద్ర మోడీ  ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకార కార్యక్రమాల్లో భాగంగా నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్  ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్  ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి (ఈ కార్యక్రమాల జిల్లా ప్రబారి) రాములు నాయక్ , సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి ,నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి  నర్సాపూర్ మండల్ ప్రణాళిక ప్రబారి పోతురాజు అనిల్ , బీజేవైఎం నర్సాపూర్ మండల్ అధ్యక్షులు రాజేష్ , బూత్ అధ్యక్షులు సాయినాథ్ , బిజెపి నాయకులు సురేష్,రాములు, రవి, రాజు, ప్రసాద్, బాలరాజ్ , నరేందర్, ప్రేమ్ దాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ 

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గేట్ వద్ద ఫారెస్ట్ అధికార కార్యాలయం ఆవరణలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ మొక్కలను నాటండి పర్యావరణాన్ని రక్షించండి మన ముందు తరాల భవిష్యత్తు కు ముందు అడుగు వేయండి అని ఎమ్మెల్యే  అన్నారు. అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఒక గొప్ప కార్యక్రమం ముందుకు తెచ్చి ప్రతి గ్రామంలో మరియు ప్రతి పట్టణంలో ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటే విధంగా కార్యాచరణ రూపొందించాలని దానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ఫారెస్ట్ అధికారులు, దారం శంకర్ సేట్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్,రమేష్ చౌహాన్,పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ,శంకర్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి,అర్జున్ మాజీ ఎంపీటీసీ, కిషన్ నాయక్, రవీందర్ నాయక్, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ 

ప్రధాని మోదీ కీలక కేబినెట్ సమావేశం

ప్రధాని మోదీ కీలక కేబినెట్ సమావేశం ప్రధాని మోదీ కీలక కేబినెట్ సమావేశం పహల్గామ్ దాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ కీలక కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read More...