తెలంగాణ
తెలంగాణ 

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్ పరిధి లో  బిటి రోడ్స్& (డాంబర్ రోడ్) పై కేజివీల్స్ తో నడిపిస్తే రోడ్ దెబ్బ తిని త్వరగా గుంతలు గా మారి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది గా ఉంటాయి. లక్షల ప్రజాధనం తో వేసిన రోడ్ లను కాపాడుకోవడం మన ప్రజలందరి బాధ్యత, ట్రాక్టర్ యజమానులకు పోలీసు వారి హెచ్చరిక రోడ్ పైకి వచ్చినపుడు పట్టీలు వేసుకొని నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా అలాగే నడిపిస్తే ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
Read More...
తెలంగాణ 

కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి

కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి  తహసీల్దార్ ఆధ్వర్యంలో నేర్వహించినరు ప్రజలు వారి సమస్యలను వివరించినరు అందరికి తహసీల్దార్ భాస్కర్  వారి సమస్యలను విని మీ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకోవేలి పరిష్కారం అయేవిదంగా చూస్తాను అని అన్నారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఏ ఓ  హరీష్ హేల్త్ సూపరవైజర్ కమల  ఐ సి డి యస్ సూపర్ వైజర్ ప్రశాంతి విద్యుత్ లైన్మాన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
Read More...
తెలంగాణ 

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి... సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి... అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను సంగారెడ్డి ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు... ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి ఆయన సోదరీమణి రాఖీ కట్టి ఆశీర్వదించారు... ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తో పాటు చింత సాయినాథ్ గారు చెల్లితో రాఖీ కట్టించుకున్నారు ... జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు...
Read More...
తెలంగాణ 

*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 

*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు*  *రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు*  *మెదక్ జిల్లా మాజీ  ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ కి రాఖీ కట్టిన చెల్లెలు....* క్లింకారా న్యూస్ చేగుంట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 9 మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ, ఉపాధ్యక్షులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురా రోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని హృదయపూర్వకంగ కోరుకుంటున్నాను అని అన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితం సంతోషాలతో నిండిపోవాలని, అందరూ ఆర్థికంగా బలపడాలనిమనసారా ప్రార్థిస్తూ…మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు.
Read More...
తెలంగాణ 

సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 

సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి  సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు.KLINKARA న్యూస్- కంగ్టి కంగ్టి నుండి కర్ణాటక బార్డర్ వరకు నిర్మిస్తున్న రోడ్డుపై అవసరం ఉన్న చోట బ్రిడ్జిలు నిర్మిస్తున్న కారణంగా బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక రోడ్డుచిన్నపాటి వర్షానికి బురద అవ్వడంతో ప్రయాణికులకుఇబ్బంది కరంగా మారిందని శుక్రవారం స్థానిక తహసీల్దార్ భాస్కర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఎం పార్టి డివిజన్ కార్యదర్శి నల్లవల్లి రమేష్ మాట్లాడుతూ కంగ్టి నుండి కర్ణాటక బార్డర్ వరకు నిమిస్తున్న ప్రధాన రహదారిపై బీంరా, నాగూర్ బార్డర్ వద్దా రెండు పెద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఐతే వాటి పక్కన ప్రయణికులు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్లు చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా మారి ప్రమాదలకు గురుతున్నారని అన్నారు.  ఆ గ్రమాల ప్రజలు సదరుకాంట్రాక్టరుకు దృష్టికి పలు మార్లుతీసుకెళ్లిన తనకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా మొరం వేసి చిన్న మారమ్మత్తులు చేసి సరిచేయాలనీ అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టి డివిజన్ నాయకులు కింది దొడ్డి సతీష్, సోపాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..

*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*.. *హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*.... *హత్నురా  ఐటిఐ  ఫిట్టర్ ట్రేడ్ విద్యార్థులకు ఉపాధ్యాయులను కల్పించాలి*...   ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ* హత్నూర ఐటిఐ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఐటిఐ హ త్నూర  కళాశాలలో విద్యార్థులకు కరెంటు కోతలతో  విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గత సంవత్సరం నుండి కూడా కరెంటు సప్లై క్లాస్ రూమ్ లలో లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకు కనీసం వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా విద్యార్థులకు ఆపే పరిస్థితిలో లేదు. తరగతి గదులలో టీ ఫ్లైట్స్ ఫ్యాన్స్ లేనందున విద్యార్థులు సరిగ్గా కళాశాలకు రాలేకపోతున్నారని అంటున్నారు. విద్యార్థులు సుమారు 70 కిలోమీటర్ల నుండి అప్ అండ్ డౌన్ చేయడం ద్వారా క్లాసులకు దూరమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కళాశాల హాస్టల్ ను తక్షణమే కొనసాగింపులు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న కలెక్టర్ మేడంగారు హాస్టల్ ఓపెనింగ్ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరదాకా ఓపెనింగ్ చేయలేరు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళాశాల ను విజిట్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుని తక్షణమే హాస్టలను ప్రారంభించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గొల్ల శంకర్. ఎస్ఎఫ్ఐ  మండల్ నాయకులు, సిద్దు, అఖిల్, రాజు, ప్రసాద్, శశాంత్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,

సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్.  నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది, సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది, ఎమ్మార్పిఏస్   కన్వీనర్ అలిగే జీవన్. ఈ సందర్బంగా అలిగే జీవన్ మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం లో రాజీవ్ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సబ్ కలెక్టర్ ఉమహారతి కి విన్నవించారు. వెంటనే మారమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని, లేని పక్షం లో ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం తడ్కల్ మండల అధ్యక్షులు లాల్ కుమార్, ఉపధ్యక్షులు అంజి, గంగారాం, రాజు, సాయిలు, డేవిడ్, యాదయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ ప వా ర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిశెట్టి క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి

జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ ప వా ర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిశెట్టి క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ ప వా ర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిశెట్టిక్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధిఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మద్దిశెట్టి సామెలు బెంగళూరులో జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు  యష్ పవార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.            ఈ సందర్భంగా మద్దిశెట్టి సామెలు గారు తెలంగాణలో రాబోయే ఎన్నికల వ్యూహాలపై, పార్టీ అభివృద్ధి గురించి, బలమైన యువతను ప్రోత్సహించడంపై సమగ్ర చర్చలు జరిపారు. అలాగే ఆగస్టు 9వ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాన్ని యష్ పవార్ కి అందజేశారు. ఈ సమావేశాన్ని అభినందించిన యష్ పవార్  మాట్లాడుతూ: “తెలుగు రాష్ట్రాల్లో ఎన్సీపీ పార్టీకి నూతన శక్తిని అందిస్తూ మద్దిశెట్టి సామెలు  చేస్తున్న సేవలు ప్రశంసనీయం.పార్టీకి పట్టుసంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం.” ఇక జాతీయ స్థాయిలో నూతన నాయకత్వానికి మద్దిశెట్టి సామెలు నిలబడ్డారని,ఎన్సీపీ యువజన జాతీయ అధ్యక్షుడు  ధీరజ్ శర్మమరియుజాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం  అజిత్ పవార్మద్దిశెట్టి సామెలు  సేవలను ప్రశంసిస్తూ ఆశీర్వచనాలు పంపినట్లు యష్ పవార్ గారు తెలిపారు. “సమర్పణతో పనిచేసే నాయకులు నేటి రాజకీయాల్లో వసంతాలు తీసుకురాగలుగుతారు”అని ఈ సందర్భంగా యష్ పవార్  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేని శివ శంకర్ , పలగాని శ్రీనివాసరావు గౌడ్  శ్రీనివాస్ జి , తదితరులు పాల్గొన్నారు. మద్దిశెట్టి సామేలు,ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.
Read More...
తెలంగాణ 

*దేశానికి రైతు అవసరం రైతు లేకపోతే దేశం లేదు*  క్లింకార న్యూస్  మాసాయిపేట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6 

*దేశానికి రైతు అవసరం రైతు లేకపోతే దేశం లేదు*  క్లింకార న్యూస్  మాసాయిపేట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6  *దేశానికి రైతు అవసరం రైతు లేకపోతే దేశం లేదు* క్లింకార న్యూస్  మాసాయిపేట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6  మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుధవారం నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతుల నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని నినదీస్తున్నఅబద్ధపు గ్యారెంటీన్లతో ప్రభుత్వం కదిలెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం  తెలంగాణలోని రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని  నిందించారు గత పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ కూడా రైతులకు కరెంటు విషయంలో తీరని అన్యాయం చేసింది గత బిఆర్ఎస్ పరిపాలనలో 18 గంటల కరెంటు వస్తే ప్రజా పరిపాలన రైతు సంక్షేమ అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు 15 గంటల కరెంటు కూడా దిక్కులేదు ఇప్పుడు వర్షాకాలం నాట్లు వేసే సమయం కాబట్టి రైతన్నలకు కరెంటు లేదా వర్షాలే ఆసరా అసలే అరకుర వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతన్నను కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో తీరని అన్యాయం చేస్తుంది ఆరు గ్యారంటీలు అద్భుత పాలన అని అరిచేతిలో వైకుంఠం చూపించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మాత్రం తీరని అన్యాయం చేస్తుందని మాసాయిపేట మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Read More...
తెలంగాణ 

*నామమాత్రానికె అధికార పరిపాలన*   *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*

*నామమాత్రానికె అధికార పరిపాలన*   *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ* *నామమాత్రానికె అధికార పరిపాలన* *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ* *డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య* *పట్టించుకోని మున్సిపల్ అధికారులు*   క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6 డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య తీవ్రతంగా ఉందని డబుల్ బెడ్ రూమ్ వాసులు ఆరోపించారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు. 3839 40 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ జామ్ అవ్వడం జరిగిందనీ తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం నుంచి జామ్ అయిపోయి మురికి నీరు బయటకు రావడం జరుగుతుందన్నారు. రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు సమస్యలు, డబుల్ బెడ్రూం సమస్యల గురించి గానీ అధికారులకు ఎప్పుడు చెప్పిన ఎవరూ పట్టించుకోలేధని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి, డబుల్ బెడ్ రూం ఏరియా ను దృష్టిలో పెట్టుకుని తొందరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read More...
తెలంగాణ 

క్లింకార న్యూస్ సదాశివపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

క్లింకార న్యూస్ సదాశివపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్లింకార న్యూస్సదాశివపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు 8. 87 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, మాజీ కౌన్సిలర్లు కలీం పటేల్, మోహియోద్దీన్ పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

శ్రీ వేనుగోపాల వేంకటేశ్వర  ఆలయంలో దీప సేవ సత్య వ్రతము  క్లింకారా న్యూస్,  కుటుంబ శ్రేయస్సు కోసం ఏకాదశి ఉపవాసం ఉండాలి,

శ్రీ వేనుగోపాల వేంకటేశ్వర  ఆలయంలో దీప సేవ సత్య వ్రతము  క్లింకారా న్యూస్,  కుటుంబ శ్రేయస్సు కోసం ఏకాదశి ఉపవాసం ఉండాలి, శ్రీ వేనుగోపాల వేంకటేశ్వర  ఆలయంలో దీప సేవ సత్య వ్రతము క్లింకారా న్యూస్, కుటుంబ శ్రేయస్సు కోసం ఏకాదశి ఉపవాసం ఉండాలి, ఆలయ దర్శనం చేసుకోవాలని పురోహితులు ఆరుట్ల శ్రీధరాచార్య పిలుపు తేదీ.05.07.2025 మంగళవారం స్థానిక ద్వారక పేట శ్రీ వేణుగోపాల వెంకటేశ్వరా స్వామి ఆలయంలోశ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని ప్రాంతకాల ఉదయం వేద మంత్రాలచే పంచామృత అభిషేకం, మహా తిరుమంజనము అఖండ వస్రాలంకరణం ఆలయ అర్చకులు ఆరుట్ల వెంకటాచార్య, శ్రీధరాచార్య, గిరి, శ్రీనివాస్, వెంకటేష్, రంగనాధ స్వామి పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు, వికాస తరంగిణి నర్సంపేట శాఖ వారిచే విష్ణుసహస్రనామార్చన జరిగింది, ఇందులో భాగంగా శ్రీ ద్వారకా వేణుగోపాల వెంకటేశ్వరఅలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులచే సమస్త జనుల క్షేమం లోక కళ్యానార్ధం మహా దీప సేవ, శ్రీ నారాయణ ఆస్థాక్షరీ మంత్రము 108 సార్లు,  అనంతరం ప్రత్యేక హోమము పూర్ణహుతి  కార్యక్రమము,  ఓమ్ నారాయణ స్వాహాహా అని  దంపతులు మహిళలు పాల్గొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వార్లకు శతనామార్చన, సత్య వ్రతము దంపతులు ఆచరించారు,శ్రీధరాచార్య మాట్లాడుతూ అందరూ కూడా ఏకాదశి ఉపవాసం వల్ల ఇంటిల్లి పాధి శుభములు చేకూరుతా య్యని చెప్పారు అనంతరం తీర్ధ ప్రసాధ వితరణ మహా ఆశీర్వాదం తొ కార్యక్రమం సుసంపన్నం ఐనది, ఇట్టి కార్యక్రమం లో ఆలయ కమిటీ పెద్దలు, దాతలు ద్వారక పేట నర్సంపేట గ్రామ భక్తులు వికాస తరంగిణి బాధ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు
Read More...