చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు నారాయణాఖేడ్ నియోజకవర్గం (క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)

On
చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు  నారాయణాఖేడ్ నియోజకవర్గం (క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)

చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు

నారాయణాఖేడ్ నియోజకవర్గం
(క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)

నారాయణఖేడ్ మండలంలోని చందాపూర్ గ్రామంలో రైతు సంజీవ రెడ్డి పొలంలో బుధవారం రాశి కంపెనీ ఆధ్వర్యంలో RBM
 LV ప్రసాద్ టెర్రిట్టారీ మేనేజర్ నాగేశ్వర్ రావు పీఓ వైజనాథ్ రాశి అమేజ్ పత్తి రకం పై గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 75 మంది రైతులు పాల్గొన్నారు.
  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యస్థం నుండి బరువైన నేలలకు అనుకూలం ఉంటుందని, రెండవ పంటకు సరైన ఎంపిక అని తెలిపారు. త్వరగా కాపుకి చేరుతుంది. కేవలం 2 కొతలలోనే అధిక దిగుబడి ఉంటుందని, రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు.

WhatsApp Image 2025-09-25 at 11.03.39 AM

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి