క్లింకారా న్యూస్: సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

On
క్లింకారా న్యూస్: సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

క్లింకారా న్యూస్:
సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

సదాశివపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి.

ప్రమాదం జరిగితే కానీ విద్యుత్ అధికారులు స్పందించరని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

WhatsApp Image 2025-09-24 at 6.42.00 PM

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి