నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
On
క్లింకారా న్యూస్
సదాశివపేట: నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలి
సదాశివపేటలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వారి దుకాణాలు సీజ్ చేయాలని కోరారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List