అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి  చౌటకూర్// క్లింకార న్యూస్ కృష్ణ కాంత్ ప్రతినిధి 15

On
అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి   చౌటకూర్// క్లింకార న్యూస్ కృష్ణ కాంత్ ప్రతినిధి 15

అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి 

చౌటకూర్// క్లింకార న్యూస్ కృష్ణ కాంత్ ప్రతినిధి 15

చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు చంటి సుందరయ్య (56) అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగేళ్లుగా పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. మృతుడికి భార్య అనసూయ, ఇద్దరు పిల్లలున్నారు. మృతి చెందిన పంచాయతీ కార్మికుడు సుందరయ్య భౌతికకాయానికి ఎంపీడీవో కె.శంకర్. కార్యదర్శి పావని సోమవారం నివాళులర్పిం చారు. అంత్యక్రియల నిమిత్తం రూ.ఐదు వేలు నగదు అందజేయగా, మాజీ ఉప సర్పంచ్ గుండన్నగారి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొల్ల మహేశ్, పట్లోళ్ల చెన్నంరెడ్డి, మహేందర్ లు మరో రూ.5,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్మికుడు సుందరయ్య మృతి పంచాయతీకి తీరనిలోటన్నారు

WhatsApp Image 2025-09-15 at 19.32.25_ab158bd1

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి