క్లింకారా న్యూస్: సదాశివపేటలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ర్యాలీ

On
క్లింకారా న్యూస్: సదాశివపేటలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ర్యాలీ

క్లింకారా న్యూస్:
సదాశివపేటలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ర్యాలీ

స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులు సదాశివపేట పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని నాయకులు తెలిపారు

WhatsApp Image 2025-09-15 at 18.29.38_0a81b709

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి