ఈనెల 20నఅన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర మహాధర్నను విజయవంతం చేద్దాంసమస్త పెన్షన్ ధరలు అందరూ రానివారు కదలిరండి కదలిరండి

On
ఈనెల 20నఅన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర మహాధర్నను విజయవంతం చేద్దాంసమస్త పెన్షన్ ధరలు అందరూ రానివారు కదలిరండి కదలిరండి

ఈనెల 20నఅన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర మహాధర్నను విజయవంతం చేద్దాంసమస్త పెన్షన్ ధరలు అందరూ రానివారు కదలిరండి కదలిరండి

వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులు గీతా కార్మికులు చేనేత కార్మికులు సమస్త పెన్షన్దారులందరూగ్రామ పంచాయతీ కార్యాలయం ముందుఈనెల 20న శనివారం రోజు ఉదయం 10 గంటలకు గ్రామంలో ఉన్న సమస్త పెన్షన్ దారులు కొత్తగా అప్లై చేసుకుని రాని వారందరూ కూడా రావాలని ఈరోజు రాచర్ల గొల్లపెల్లి గ్రామంలో సమస్త పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించిఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4000 ఉన్నవారికి 6000 వికలాంగులకు ఇస్తామని మరియు చేయూత పెన్షన్ దారులు అందరికీ 2000 ఉన్నవారికి 4000 ఇస్తామని రక్తహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఒక్క నెల అయిపోతుంది కొత్త వారికి ఇవ్వడం లేదు బాధ వారికి పెంచడం లేదు అందుకని పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహాధర్నానువిజయవంతం చేద్దాం రండి కదలి రండి
ఈ కార్యక్రమంలో
కానాపురం లక్ష్మణ్ మాదిగ ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అందే సామ్యూల్ మాదిగ
సమస్తపెన్షన్ దారులు అందరు పాల్గొన్నారు

WhatsApp Image 2025-09-17 at 21.51.57_ccb244e4

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి