రేపు జరగాల్సిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం 16 తారీకు వాయిదా వేయడం జరిగింది కావున అందరు గమనించగలరు ఈనెల సెప్టెంబర్ 16వ తారీఖున మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్
On
రేపు జరగాల్సిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం 16 తారీకు వాయిదా వేయడం జరిగింది కావున అందరు గమనించగలరు ఈనెల సెప్టెంబర్ 16వ తారీఖున మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి బైపాస్ రోడ్డు లోపల కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి సన్మాన కార్యక్రమం కలదు కావున మాదిగ ఆత్మీయులు అందరు కలిసి ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాం
Note: మధ్యాహ్నం భోజనం కల్పించడం జరిగింది కావున అందరూ తొందరగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు
ఇట్లు,
మాదిగల ఐక్యవేదిక
రాజన్న సిరిసిల్ల జిల్లా
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List