క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి

On
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి

క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
 కంగ్టి  మండల జాంగి కె గ్రామ ఆప్తులు రాజు పాటిల్ మాజీ జడ్పీటీసీ గారు అనారోగ్యం తో మృతి చెందిన విషయం  తెలుసుకొని ఈరోజు వారి స్వగ్రామం లో అంత్యక్రియలకు హాజరై పూలమాల వేసి నివాళులు తెలిపారు. వారి  కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం గా ఉండాలని తెలియజేసిన  *రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారు* వారితోపాటు మనోహర్ పాటిల్.ఫరూక్ మాజీ సర్పంచ్ లు. ఆంజనేయులు సెట్ మాజీ జడ్పీటీసీ .ముంతాజ్ మాజీ ఎంపీటీసీ. వెంకట్రావు.రాములు.రాజు పాటిల్. ఖజా .తదితరులు పాల్గొన్నారు

IMG-20250813-WA0056

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో