*నామమాత్రానికె అధికార పరిపాలన*   *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*

On
*నామమాత్రానికె అధికార పరిపాలన*   *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*

*నామమాత్రానికె అధికార పరిపాలన*
 
*పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*


*డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య*

*పట్టించుకోని మున్సిపల్ అధికారులు*

  క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6

డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య తీవ్రతంగా ఉందని డబుల్ బెడ్ రూమ్ వాసులు ఆరోపించారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు. 3839 40 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ జామ్ అవ్వడం జరిగిందనీ తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం నుంచి జామ్ అయిపోయి మురికి నీరు బయటకు రావడం జరుగుతుందన్నారు. రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు సమస్యలు, డబుల్ బెడ్రూం సమస్యల గురించి గానీ అధికారులకు ఎప్పుడు చెప్పిన ఎవరూ పట్టించుకోలేధని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి, డబుల్ బెడ్ రూం ఏరియా ను దృష్టిలో పెట్టుకుని తొందరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

IMG-20250806-WA0080

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,