క్లింకార న్యూస్ సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

On
క్లింకార న్యూస్ సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

క్లింకార న్యూస్
సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

సదాశివపేట పట్టణంలో శాంతియుతంగా నిరసనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టును ఖండించిన జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు, ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎల్లమ్మ ఆలయాన్ని మార్చాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు వెళ్తున్న తమ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.

IMG-20250812-WA0050

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో