క్లింకార న్యూస్ సదాశివపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
On
క్లింకార న్యూస్
సదాశివపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు 8. 87 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, మాజీ కౌన్సిలర్లు కలీం పటేల్, మోహియోద్దీన్ పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Aug 2025 20:12:56
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
Comment List