క్లింకార న్యూస్ సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి

On
క్లింకార న్యూస్ సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి

క్లింకార న్యూస్
సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా సదశివపేట్ మండలం బుధవారం 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సదాశివపేట పట్టణ పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

IMG-20250730-WA0071

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్ జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత క్లింకార న్యూస్ జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత
క్లింకార న్యూస్జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్...
క్లింకార న్యూస్ సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి
క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్
ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో హై కోర్టు అడ్వకేట్స్ మరియు మద్దిశెట్టి బృందం.  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి  జూలై
అశ్వరావుపేట చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా మహాసభలు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 29
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ