క్లింకార న్యూస్ వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
On
క్లింకార న్యూస్
వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో వైద్య సేవల నాణ్యతను, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది పనితీరును అంచనా వేసి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Aug 2025 20:46:49
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
Comment List