ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . 

On
ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం.  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . 
ఈ సందర్బంగా నియోజక వర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించారు . ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు . ప్రభుత్వం విద్య , వైద్య రంగాల అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందోల్ నియోజక వర్గాన్ని విద్య , వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . నియోజక వర్గం లో బాలికల విద్యాభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . ఇప్పటికే మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ లు , నర్సింగ్ కాలేజీ లు , కేజీబీవీ లు , మోడల్ స్కూల్ లు , గురుకులాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు , సుమారు 160 ఎకరాల్లో JNTU ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . మెరుగైన విద్య, ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్శింహా . ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిదే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు . ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు  అందుకున్న అధ్యాపకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Image 2025-09-12 at 19.25.38

Views: 23
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి