క్లింకారా న్యూస్ సదాశివపేట: 'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీడీసీ ఛైర్మన్ గడీల రామ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
On
క్లింకారా న్యూస్
సదాశివపేట: 'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీడీసీ ఛైర్మన్ గడీల రామ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఇ మాధవ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, ఏఈ రేష్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి ఒగ్గు శ్రీనివాస్, గంగన్న, నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List