క్లింకారా న్యూస్ సదాశివపేట: 'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీడీసీ ఛైర్మన్ గడీల రామ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

On
క్లింకారా న్యూస్ సదాశివపేట: 'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'  ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీడీసీ ఛైర్మన్ గడీల రామ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

క్లింకారా న్యూస్
సదాశివపేట: 'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీడీసీ ఛైర్మన్ గడీల రామ్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఇ మాధవ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, ఏఈ రేష్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి ఒగ్గు శ్రీనివాస్, గంగన్న, నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-06-06 at 17.56.03

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని