ప్రపంచ పర్యావరణ దినోత్సవం నర్సాపూర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
నర్సాపూర్
నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకార కార్యక్రమాల్లో భాగంగా నేడు ప్రపంచ
పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి (ఈ కార్యక్రమాల జిల్లా ప్రబారి) రాములు నాయక్ , సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి ,నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి నర్సాపూర్ మండల్ ప్రణాళిక ప్రబారి పోతురాజు అనిల్ , బీజేవైఎం నర్సాపూర్ మండల్ అధ్యక్షులు రాజేష్ , బూత్ అధ్యక్షులు సాయినాథ్ , బిజెపి నాయకులు సురేష్,రాములు, రవి, రాజు, ప్రసాద్, బాలరాజ్ , నరేందర్, ప్రేమ్ దాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List