పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఒక్క సైనికునిగా పనిచేయాలి కృషి చేయాలి… ఈ రోజు ఉదయం బీజేపీ మేడ్చల్ మున్సిపల్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సన్నాహక సమావేశం
పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఒక్క సైనికునిగా పనిచేయాలి కృషి చేయాలి…
ఈ రోజు ఉదయం బీజేపీ మేడ్చల్ మున్సిపల్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సన్నాహక సమావేశం మున్సిపల్ అధ్యక్షులు జెల్లీ శైలజ హరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇంచార్జ్ రవీందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు…
మేడ్చల్ మున్సిపల్ లో పార్టి బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు*
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారెడ్డి నందా రెడ్డి, సీనియర్ నాయకులు కిషన్ రావు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, నాయకులు లవంగ శ్రీకాంత్, మైసరి రాజు, సర్వేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వంశీధర్ రెడ్డి,ఈశ్వర్ కూర్మ, జిల్లా బీజేవై ఎం రాఘవ రెడ్డి, గౌలికర్ మహేష్, నాగరాజ్,బాబు రాజు, పుష్ప మల్లారెడ్డి, శోభారెడ్డి, రామచంద్ర రెడ్డి,అర్జున్, సత్యనారాయణ రెడ్డి, భరత్,హరిబాబు రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు…
Comment List