అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు

On
అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు

అమృత్ 2.0 ద్వారా ఇంటింటికి నీరు

అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ పురపాలక సంఘం 1వ వార్డు చాంద్ ఖాన్ పల్లి లో అమృత్ 2.0 లో భాగంగా నూతన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 13.5 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా  మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సరఫరాకు పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అమృత్ 3.0 కు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మేనేజర్ వెంకట శివయ్య, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, కాంట్రాక్టర్ సాల్మాన్ రాజ్, నాయకులు ముదిరాజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

92

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని