దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి.

On
దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి.

దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. 

క్లీంకార న్యూస్ సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 6వ తేదీ (శుక్రవారం) ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం1:00 గంటల వరకు,దివ్యాంగులు, మరియు వయో వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలు,అవసరాలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి,పరిష్కారం పొందవచ్చునని తెలిపారు.ఈ అవకాశాన్ని దివ్యాంగులు మరియు వయో వృద్ధులు వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు

93

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని