ఈరోజు అందోల్ జోగిపేట మున్సిపల్ 17 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం
On

ఈరోజు అందోల్ జోగిపేట మున్సిపల్ 17 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదటి విడత ప్రారంభం కావడం జరిగింది ఈరోజు (ప్రోసిడింగ్స్) ఇండ్ల అనుమతి పత్రాలను ఇంటి పట్టాదారులకు అందజేయడం జరిగింది అందోల్ జోగిపేట మున్సిపల్ 17వ వార్డు ఇంచార్జ్ ప్రసాద్ సార్ గారు అలాగే మాజీ 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు గారు మరియు వార్డుకు సంబంధించిన ఆర్ పి. అనిత గారు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అంతం. శ్రీనివాస్ గారు మమత గారు కృష్ణవేణి గారు పాల్గొనడం జరిగింది
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

02 Aug 2025 20:24:53
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు క్లింకారా...
Comment List