పోన్నల్ గ్రామం లో జరిగిన రెవెన్యూ సదస్సులో 35 మంది రైతులు పాస్ బుక్కులు మరియు ఇతర సమస్యలు మొదలగు వాటికోసం అప్లికేషన్ ఇచ్చినారు.
On
ఈ రోజు ఉదయం శామీర్పేట మండల పరిధిలోని పోన్నల్ గ్రామం లో జరిగిన రెవెన్యూ సదస్సులో 35 మంది రైతులు పాస్ బుక్కులు మరియు ఇతర సమస్యలు మొదలగు వాటికోసం అప్లికేషన్ ఇచ్చినారు
పొన్నాల గ్రామ చిన్న కంచ పట్టాల కొరకు తహసీల్దార్ యాదగిరి రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోమ్మలపల్లి నర్సింహులు యాదవ్ గారు మరియు జాయింట్ కలెక్టర్ విజయేంద్రర్ రెడ్డిRDO వెంకట ఉపేందర్ రెడ్డి గారు తహసీల్దార్ యాదగిరి రెడ్డి మరియు మాజీ ఉప సర్పంచ్ గడ్డం రమేష్
మండల వర్కింగ్ ప్రెసిడెంట్
మాజీ సర్పంచ్ బత్తిని సత్యనారాయణ గౌడ్
బత్తిని నర్సింగ్ రావు గౌడ్
స్వామి రమేష్ జప సంజీవ K నర్సింహ
రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List