క్లింకారా న్యూస్ సదాశివపేట: 'సత్వరమే సమస్యలకు పరిష్కారం'
On
క్లింకారా న్యూస్
సదాశివపేట: 'సత్వరమే సమస్యలకు పరిష్కారం'
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని CDC ఛైర్మన్ రామ్ రెడ్డి అన్నారు. సదాశివపేటలో శుక్రవారం భూ భారతి సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూ భారతి సదస్సులో సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List