భారతమాత సేవలో యుద్ధభూమిలో మరణించిన భారత జవాన్ల స్మారకార్ధం మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీరామ్ సేన నాయకులు కోరడం జరిగింది.
On
అందరికి నమస్కారం రేపు నారాయణఖేడ్ శ్రీరామ్ సైనా ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా భారతమాత సేవలో యుద్ధభూమిలో మరణించిన భారత జవాన్ల స్మారకార్ధం మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీరామ్ సేన నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సేన నాయకులు సతీష్ విట్టల్ దశరథ్ దత్తు మోహన్ అక్షయ పాటిల్ మధుసూదన్ మయాంక్ రాజ్ పుత్ పాల్గొన్నారు
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List