విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో పశు వైద్య సిబ్బంది మృతి.

On
విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో పశు వైద్య సిబ్బంది మృతి.

క్లింకారా న్యూస్
సదాశివపేట: విధులు 
నిర్వహిస్తూ.. ఉద్యోగి గుండెపోటుతో మృతి

విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో పశు వైద్య సిబ్బంది మృతి చెందిన సంఘటన సదాశివపేట ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది. నందికంది గ్రామానికి చెందిన నారాయణ(59) పశు వైద్యశాలలో కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కుర్చీలో కూర్చున్న తనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

88

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని