విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో పశు వైద్య సిబ్బంది మృతి.
On
క్లింకారా న్యూస్
సదాశివపేట: విధులు
నిర్వహిస్తూ.. ఉద్యోగి గుండెపోటుతో మృతి
విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో పశు వైద్య సిబ్బంది మృతి చెందిన సంఘటన సదాశివపేట ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది. నందికంది గ్రామానికి చెందిన నారాయణ(59) పశు వైద్యశాలలో కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కుర్చీలో కూర్చున్న తనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List