*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు *గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి సూచన మేరకు BRSV రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహారెడ్డి శ్రేయారెడ్డి గారి* తో కలిసి హైదరాబాదులోని ఉప్పల్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మంత్రి హరీష్ రావు గారు ఆధ్వర్యంలో జరిగిన భారీ సంఖ్యలో నారాయణఖేడ్ నుండి BRSV విద్యార్థి విభాగం నాయకులు కదిలి వెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్ ఢిల్లీ వేదికగా హై లెవెల్ కమిటీ ఒప్పుకుంటూ సీఎం రేవంత్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం కానున్నదని తెలిపారు. ఇప్పుడు గనక మనం విద్యార్థులం మేల్పోకపోతే తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందని.కండ్ల ముందు సాధించిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కంటికి రెప్పల కాపాడిన కేసీఆర్ గరు. మీ కాంగ్రెస్ దద్దమ్మ ముఖ్యమంత్రి గారు మన హక్కులను నీళ్లు,నిధులు, నియామకాలను, టిడిపి నాయకుల కాళ్ళ కింద పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రేవంత్ ల చీకటి ఒప్పందాలను చరణ గ
Comment List