క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్
On
క్లింకార న్యూస్
సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి ఇంగ్లీష్ పాఠ్యాంశం పుస్తక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇంగ్లీష్ పాఠ్యాంశం పుస్తకం తయారీలో కీలక పాత్ర పోషిస్తారు. తాను పాఠ్యాంశం సభ్యురాలుగా నియమించినందుకు భారతి కృతజ్ఞతలు తెలిపారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 18:39:51
క్లింకార న్యూస్జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్...
Comment List