క్లింకార న్యూస్ సదాశివపేట: టీటీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ శాఖల కార్యక్రమం
On
క్లింకార న్యూస్
సదాశివపేట: టీటీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ శాఖల కార్యక్రమం
తెలంగాణ టీచర్స్ యూనియన్ సభ్యత్వ శాఖల కార్యక్రమం సదాశివపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సభ్యత్వానికి ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 11:00:46
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
Comment List