క్లింకార న్యూస్ సదాశివపేట కేజీబీవీ పాఠశాల పరిశీలన

On
క్లింకార న్యూస్ సదాశివపేట కేజీబీవీ పాఠశాల పరిశీలన

క్లింకార న్యూస్
సదాశివపేట కేజీబీవీ పాఠశాల పరిశీలన

జేఈఈ, నీట్ లో సీట్ సాధించడమే లక్ష్యంగా చదవాలని సదాశివపేట మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట కేజీబీవీ పాఠశాలను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కేజీబీవీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి పాల్గొన్నారు.

IMG-20250801-WA0059

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  కాంగ్రెస్ తెలంగాణ...
క్లింకారా న్యూస్: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు