క్లింకార న్యూస్ సదాశివపేట కేజీబీవీ పాఠశాల పరిశీలన
On
క్లింకార న్యూస్
సదాశివపేట కేజీబీవీ పాఠశాల పరిశీలన
జేఈఈ, నీట్ లో సీట్ సాధించడమే లక్ష్యంగా చదవాలని సదాశివపేట మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట కేజీబీవీ పాఠశాలను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కేజీబీవీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Aug 2025 01:31:35
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ...
Comment List