క్లింకార న్యూస్ ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్ షిప్పులు చెల్లించాలని విద్యార్థుల నిరసన

On
క్లింకార న్యూస్ ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్ షిప్పులు చెల్లించాలని విద్యార్థుల నిరసన

క్లింకార న్యూస్
ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్ షిప్పులు చెల్లించాలని విద్యార్థుల నిరసన

ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్ పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గురువారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆచార్య డిగ్రీ కళాశాల నుండి ప్రధాన రహదారి గుండా ఆర్డీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన పెండింగ్ బకాయి ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

IMG-20250731-WA0069

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  కాంగ్రెస్ తెలంగాణ...
క్లింకారా న్యూస్: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు