ప్రపంచ ఆదివాసి దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించండి. 

On
ప్రపంచ ఆదివాసి దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించండి. 

ప్రపంచ ఆదివాసి దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించండి. 

క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి ఆగష్టు 1
            ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఎన్సీపీ పార్టీ జాతీయ నాయకత్వం సూచనలు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 

                  ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ నుండి ఇద్దరు ఎంపీలు. 
              అదే విధంగా భారత ప్రభుత్వ మాజీ  సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ ఎఫ్ ఏ ఎఫ్, భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులుశ్రీ రామ్ కుమార్ వాలియా ని ఆహ్వానించడం జరుగుతుంది. 

                       అదే విధంగా జిల్లా కలెక్టర్ ని, జిల్లా ఎస్పీ ని, ఐటీడీఏ పీవో భద్రాచలం గార్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. 

         ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, పొనక రాందాస్, పుట్టబంతి హరిబాబు,సూరే సీతారాములు, ఈసం నాగలక్ష్మి, ఊకే వెంకన్న, కిన్నెర రామకృష్ణ, ధరావత్ బాలాజీ, ఓరుగంటి రమేష్, కుదురుపాక నిర్మల, జబ్బ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మద్దిశెట్టి సామేలు,
ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.

IMG-20250801-WA0053

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  కాంగ్రెస్ తెలంగాణ...
క్లింకారా న్యూస్: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు