నిరుపేదకు నిత్యావసర సరుకులు పంపిణి క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 16
On
.నిరుపేదకు నిత్యావసర సరుకులు పంపిణి
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 16
ఆల్ ఇండియా టు క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమెన్స్ విభాగం మంచి కంటినగర్ వారు నిర్వహించిన సేవా కార్యక్రమం లో భాగంగా నిరు పేదకుటుంబమైన రామారావు మంచి కంటి నగర్ కు చెందిన వారికి సుమారు 3000 రూపాయల నిత్యవసర సరుకుకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జయ నాగభూషణం,డిస్టిక్ ప్రెసిడెంట్ సునీత జయప్రకాష్, సిబిటి పాల్వంచ ప్రిన్సిపాల్ రవి, వైస్ ప్రిన్సిపాల్ విజయ్,పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ నాగభూషణం,స్టేట్ ఏ టి సి సి మెంబర్ జయప్రకాష్, నగేష్,జేబీఆర్సి క్రైస్ట్ చర్చ్ మంచి కంటి నగర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 23:00:35
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
Comment List