తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా

On
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు ... అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. ..

కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా ఉందని చింత సాయినాథ్ అన్నారు. ...

తెలంగాణ ఇజ్జత్ తీసే విదంగా రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు 

కార్యక్రమంలో కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్,రవి, ఆనంద్ తదితరులు ఉన్నారు ...

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు ... అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. ..

కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా ఉందని చింత సాయినాథ్ అన్నారు. ...

తెలంగాణ ఇజ్జత్ తీసే విదంగా రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు 

కార్యక్రమంలో కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్,రవి, ఆనంద్ తదితరులు ఉన్నారు ...

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం
క్లింకారా న్యూస్:జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీజోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు....
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
Klinkara news  మార్వెల్లి (వట్పపల్లి) కాశి జగత్ గురు డా శ్రీ శ్రీ శ్రీ  మద్ చంద్రశేఖర శివచర్యా1008 గారు మరియు బిచ్కుంద మఠం శ్రీ సోమాయప్ప గారు
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై
క్లింకార న్యూస్ సంగారెడ్డి: కలెక్టరేట్లో రోధించిన సిగాచి బాధితులు
క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన
ఐదు జిల్లాల ఎన్సీపీ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలకు కీలక సదస్సు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 28