క్లింకారా న్యూస్: సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

On
క్లింకారా న్యూస్: సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

క్లింకారా న్యూస్:
సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం

సదాశివపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి.

ప్రమాదం జరిగితే కానీ విద్యుత్ అధికారులు స్పందించరని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

WhatsApp Image 2025-09-24 at 6.42.00 PM

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి